ఇల్లు పడగొట్టేస్తాం అంటున్నారయ్యా

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘మా ఇల్లు పడగొట్టేస్తామంటున్నారయ్యా’ అంటూ పాదయాత్రలో గెడ్డం పుష్పశాంతి అనే మహిళ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి తాము ఆ ఇంటిలో నివసిస్తు్తన్నామని, దస్తావేజులు కూడా ఉన్నాయని, కానీ ఆ భూమి మాది కాదని, ఇల్లు కూల్చేస్తామని దేవాదాయ శాఖాధికారులు నోటీసులిచ్చారంటూ  తాటిపాకకు చెందిన గెడ్డం పుష్పశాంతి జగన్‌కు సమస్యను చెప్పుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top