బుద్ధుడి విగ్రహం బహూకరించాం
తూర్పుగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుద్ధుడి విగ్రహాన్ని బహూకరించడం ఆనందంగా ఉందని నేదునూరి సత్తిబాబు, కె.వాసురాజు, జనుపే బుజ్జిరాజు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు గ్రామాల్లో ప్రజలంతా ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. జగన్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
సంబంధిత వార్తలు