పిలిచి మరీ పలకరించారు
తూర్పుగోదావరి : ‘‘శివకోడు నుంచి పాదయాత్రగా మా ఊరువైపు వస్తున్నారని తెలిసింది. చింతలపల్లిలోని రోడ్డు పక్కనే ఉన్న మా ఇంటి వద్ద చిన్నారులతో కలిసి నిల్చున్నాను. కలిసే ప్రయత్నం చేయగా కుదరలేదు. అలా వెళుతున్న జగనన్న మమ్మల్ని చూసి రండమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచారు. జనంలోంచి వెళ్లి కలిశాం. మాకు చాలా సంతోషంగా ఉంది.’’ అంటూ మందపాటి సరోజని ఇతర చిన్నారులు తమకు ఎదురైనఅనుభవాలను వివరించారు.
సంబంధిత వార్తలు