జగన్‌ సార్‌ మాతో చాలాసేపు నడుస్తూ మాట్లాడారు

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

బేడ బుడగజంగాలు, డోన్, కర్నూలు జిల్లా
జగన్‌ సార్‌ మాతో పాదయాత్రలో చాలాసేపు నడుస్తూ మాట్లాడారు. మా సమస్యలను విన్నారు. తాటిపాక మఠం వద్ద ఆయనను కలిసి మేము సామాజికంగా, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాం. మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పాం. జగన్‌ సీఎం అవుతారు. ఆయన అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం కలిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top