నా కుమారుడిని ఆదుకోవాలి
తూర్పుగోదావరి :నా కుమారుడు శ్రీనివాస్ పుట్టి మూగ, చెవిటివాడు. ఎనిమిది సంవత్సరాల నుంచి ఆస్పత్రులలో చూపిస్తున్నాం. వినికిడికి చెవులకు ఆపరేషన్ నిమిత్తం రూ.10 లక్షలు ఖర్చవుతుందన్నారు. సహకరించి నా కుమారుడిని ఆదుకోవాలని జగన్ కలసి విన్నవించాను.
సంబంధిత వార్తలు