అధికారంలోకి వచ్చాక సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
తూర్పుగోదావరి :వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ను కలుసుకుని ఈ మేరకు విజ్ఙప్తి చేశాను. సీపీఎస్ విధానం వల్ల పదవీ విరమణ తరువాత ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. జగన్ సీఎం అయిన తరువాత సీపీఎస్ విధానం రద్దు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
సంబంధిత వార్తలు