జగన్‌ సీఎం కావాలని సైకిల్‌యాత్ర

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం సాధించాలంటే ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్వతీపురం నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు సైకిల్‌పై 1450 కిలోమీటర్ల యాత్ర నిర్వహించాను. జగన్‌ పాదయాత్ర ఎక్కడ జరిగినా ఆయన అడుగులో అడుగు వేస్తున్నాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top