జగనన్నతో అక్కచెల్లెళ్లమిద్దరం సెల్ఫీ దిగాం
తూర్పుగోదావరి : జగనన్నతో అక్కచెల్లెళ్లమిద్దరం సెల్ఫీ దిగాం. జగనన్న మా గ్రామానికొస్తున్నారని తెలిసినప్పటి నుంచీ సెల్ఫీ తీసుకోవాలని ఆతృత పడ్డాం. గ్రామానికి రాగానే ఇద్దరం ఫోన్ పట్టుకుని జగనన్న దగ్గరకు వెళ్లాం. అన్న ఆప్యాయంగా పలకరించడంతోపాటు ఆయనే ఫోన్ను పట్టుకొని సెల్ఫీ తీశారు. మేమిద్దరం అన్నతో సెల్ఫీ తీసుకోవడం సంతోషంగా ఉంది.
సంబంధిత వార్తలు