లంక భూములు ఇప్పించాలి
తూర్పుగోదావరి :ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పెరుగులంక భూములు ఉన్నాయి. వాటి సరిహద్దులు చూపిస్తే సాగు చేసుకుంటామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సాగు చేసుకునేందుకు లంక భూముల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నేటికీ దాని గురించి స్పందన లేదు అంటూ చీకురుమిల్లి శిరీష, శ్రావ్య, రమ్య తదితరులు కూలి పనులకు వెళ్లిన వారి తల్లిదండ్రుల తరఫున జననేత జగన్ను కలిసి వివరించారు.
సంబంధిత వార్తలు