జననేత అడుగులో అడుగేస్తూ....
తూర్పుగోదావరి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మన్యసీమ రథ సారథులు జననేత అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆ పార్టీ రంపచోడవరం నియోజకవర్గ సమన్వ యకర్త నాగులాపల్లి ధనలక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) కొత్తపేట మండలం గంటి వద్ద ఆదివారం పాల్గొన్నారు. చిత్రంలో ఆ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త చెల్లుబోయిన వేణు కూడా ఉన్నారు.
సంబంధిత వార్తలు