జగన్‌తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :జగన్‌తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఆదివారం వెదిరేశ్వరంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వలన రోడ్డు ప్రమాదానికి గురైన తాను ప్రాణాలతో బయటపడ్డాను. ఆయన తనయుడు జగన్‌ను సీఎం చూడటమే తన లక్ష్యం. అందుకే విశాఖ నుంచి జగనన్నను చూడడానికి, ఆయనతో కలసి అడుగేయడానికి, నా రుణం తీర్చుకోవడానికి వెదిరేశ్వరం వచ్చాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top