కాపులకు బీసీ ఎఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి..
తూర్పుగోదావరి :‘కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులను బీసీ–ఎఫ్గా గుర్తిస్తున్నామని కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుని కాపులకు బీసీ– ఎఫ్గా ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. నిరుపేద కాపులకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు’ అంటూ కొత్తపేటకు చెందిన కాపు జేఏసీ నాయకుడు సాధనాల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్కు వినతిపత్రం అందజేశారు.
సంబంధిత వార్తలు