దివ్యాంగుడినైనా ప్రభుత్వం కనికరించడం లేదు
తూర్పుగోదావరి : నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నేను దివ్యాంగుడిని. ఐటీఐ చదివాను. నా భార్య బీఈడీ చదివింది. ఇద్దరికీ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం. దివ్యాంగుడినైనా రుణాన్ని మంజూరు చేయడంలో కానీ, ఉద్యోగం ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనేకసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా నా మొర వినలేదని పిల్లిమణికంఠ ఆవేదన వ్యక్తం చేశాడు.
సంబంధిత వార్తలు