పుట్టుమూగవాడు సాయం అందించండి
తూర్పుగోదావరి : మా బిడ్డ జి.శివరామసాయి పుట్టు మూగవాడు. మాట వస్తుందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వాన్ని సాయం అందించమని కోరినా పట్టించుకోవడం లేదు. మేము కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. మాట వచ్చేందుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మా బిడ్డకు సాయం అందించండి అని జగనన్నను కోరుకున్నారు.
సంబంధిత వార్తలు