దివ్యాంగుడైన కొడుకును ఆదుకోండి
తూర్పుగోదావరి : జగనన్నా! నాకుమారుడు భాను ప్రసాద్కు పుట్టినప్పటి నుంచి చెవులు వినపడవు, మాట్లాడలేడు. వైద్యం చేయించుకునే స్థోమత నిరుపేద కుటుంబమైన మాకు లేదు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. నా కొడుకును నువ్వే కాపాడాలని ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన పొట్టి దుర్గ జగనన్నను కలిసి విజ్ఞప్తి చేసింది.
సంబంధిత వార్తలు