అన్నా! రైతులను ఆదుకో..
తూర్పుగోదావరి : జగనన్నా రైతులను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పంటసాగుకు పెట్టుబడులు పెరిగిపోయాయి. రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు. మీరు మా రైతులను ఆదుకోవాలంటూ ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన రైతు పాతపాటి మాధవరాజు జగన్ను కలిసి కోరారు. ఆ సందర్భంగా వరికంకుల కుచ్చును చూపించారు.
సంబంధిత వార్తలు