ఇద్దరు ఆడపిల్లల పథకం అమలు చేయడం లేదు
తూర్పుగోదావరి : ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారికి ఆసరాగా వారి భవిష్యత్తు కోసం నగదు డిపాజిట్ చేస్తామన్నారు. మా అమ్మాయి మంగకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయిని ఇటీవలే హాస్టల్లో చేర్పించాం. రెండో అమ్మాయిని మా దగ్గర ఉంచుకున్నాం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా నమోదు చేయడం లేదు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సమాధానం లేదు అంటూ రాజవరానికి చెందిన కోలా రామలక్ష్మి పాదయాత్రలో జగన్ను కలిసి వివరించింది.
సంబంధిత వార్తలు