ఖాళీ చేయాలట..
తూర్పుగోదావరి : కాలువ గట్టుపై ఉన్న వారిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారుపంట కాలువ (రాతి చానల్)ను అభివృద్ధి చేస్తున్నాం. గట్టుపై ఉన్నవారు ఖాళీ చేయాలని రెండు నెలల నుంచి డిమాండ్ చేస్తున్నారు. వంద కుటుంబాల వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇళ్లు కట్టుకున్నవారికి ఎటువంటి నష్టపరిహారంగానీ, స్థలంగానీ ఇవ్వడం లేదు. మా సమస్యపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పుట్టా పరేష్ నాథ్ జగన్ను కలిసి వివరించారు.
సంబంధిత వార్తలు