సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలమని ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. 12 ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. నామవరంలో వైఎస్సార్‌సీపీ స్థూపాన్ని నిర్మించామని ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలం రాకుండా అడ్డుకుంటున్నారు. నిరుపేదలమైన మాకు ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేయండి అంటూ ఎన్‌.సుశీల, ఎం.సునీత, టి.కుమారి, ఎం.నిర్మల,
టి.కుమారి తదితరులు జననేతను కలిసి కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top