ప్రభుత్వాస్పత్రి అధ్వానం
తూర్పుగోదావరి : పేరుకే రాజమహేంద్రవరం, ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి అంతా అధ్వానంగా ఉంది. రోగులకు ట్రీట్మెంట్ చేయడంలేదు. ఒకే బెడ్పై నలుగురు పేషెంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో జనరేటర్ సదుపాయం లేదు. రోగం తగ్గకుండానే వారం రోజుల తరువాత పేషెంట్ను ఇంటికి పంపిస్తున్నారు.
సంబంధిత వార్తలు