ప్రభుత్వాస్పత్రి అధ్వానం

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పేరుకే రాజమహేంద్రవరం, ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి అంతా అధ్వానంగా ఉంది. రోగులకు ట్రీట్‌మెంట్‌ చేయడంలేదు. ఒకే బెడ్‌పై నలుగురు పేషెంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో జనరేటర్‌ సదుపాయం లేదు. రోగం తగ్గకుండానే వారం రోజుల తరువాత పేషెంట్‌ను ఇంటికి పంపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top