ఎర్ర గ్రావెల్‌ తవ్వేస్తున్నారు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : వేమగిరిలో సర్వే నెంబరు 172 లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో ఆ ప్రాంతంలో దళితులు నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటిని ఆనుకుని సర్వే నంబరు 175, 176లలో వేమగిరికి చెందిన ఓ ఆసామి ప్రభుత్వం నుంచి ఎటువం టి అనుమతులూ లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు జరపడంతో మా ఇంటికి నష్టం వాటిల్లింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top