నాడు వైఎస్సార్తో.. నేడు జగన్తో..
పశ్చిమగోదావరి : దొమ్మేరుకు చెందిన ఎస్.రాము నాడు దివంగత సీఎం వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్ర ఫొటోలను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. నాడు రాజశేఖరరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నానని ఇప్పుడు ఆయన తనయుడు జగన్ పాదయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సంబంధిత వార్తలు