రాజన్న ఎంతో మేలు చేశారు
తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న జగన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలిసేందుకు వచ్చాం. మాది రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి. మాకు రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశా రు. అందుకే ఆయన తనయుడితో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు సుమారు 86 మంది వచ్చామని పి.మల్లేసు, మరియదాసు తదితరులు తెలిపారు.
సంబంధిత వార్తలు