40శాతం వైకల్యం ఉన్నా.. పింఛను ఇవ్వన్నా..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో  వికలాంగుడు పల్లి రమేష్‌ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి  40 శాతం వైకల్యం ఉన్నా పింఛన్‌ మంజూరు చేయాలని కోరాడు. చాలా మంది వికలాంగులు 40 శాతం    వైకల్యంతో బాధపడుతున్నారని, అయితే వారికి పింఛను అందడం లేదని   వివరించాడు. ఈ మేరకు జగనన్నకు వినతిపత్రం ఇచ్చాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top