పింఛన్ ఇప్పించండయ్యా..
పశ్చిమగోదావరి :అయ్యా నా భర్త చనిపోయి 50 సంవత్సరాలవుతోంది. నాకు 70 సంవత్సరాలు. దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రావడం లేదు. నాకు పింఛన్ ఇప్పించేలా చూడు నాయనా అంటూ రాజా పంగిడిగూడెంలో సంపద సుబ్బమ్మ అనే వృద్ధురాలు జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తన బాధను చెప్పుకుంది. తెలుగుదేశం పాలకులు పట్టించుకోకపోయినా జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందంటూ ఆ వృద్ధురాలు చెప్పింది.
సంబంధిత వార్తలు