మీకు దేవుని ఆశీస్సులు ఉండాలి
పశ్చిమగోదావరి : జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దెందులూరు శివారు నుంచి ప్రారంభమై సీతంపేట మీదుగా సాగుతుండగా పురోహితులు సాయి గోపాలకృష్ణ, సాయికృష్ణలు జగన్ పేరిట ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రలో ఆయన్ను కలిసి భగవంతుని ఆశీస్సులు మీకుండాలని దీవించారు. దేవుని దయతో తమరు పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలని, ఆయురారోగా>్యలతో ఉండాలని దీవించారు.