జగన్‌ అనే నేను..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో పాలగూడెం వద్ద జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు గ్రామానికి చెందిన బొమ్మరపు మహేశ్వరి దంపతులు తమ ఆరు నెలల కుమార్డును తీసుకువెళ్లి అన్నా మా బిడ్డకు మీరే పేరుపెట్టాలని కోరగా  జగన్‌మోహన్‌రెడ్డి  ఆ బిడ్డకు సంజయ్‌కుమార్‌ గా నామకరణం చేశారు. దానితో తల్లిదండ్రులు సంతోషానికి అవదుల్లేవు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top