కాలువ గట్టున గుడిసెలో ఉంటున్నాం

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : జగనన్నా మాకు ఇల్లు లేక 15 ఏళ్లుగా కాలువ గట్టుపై చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నాం అని ఏలూరు తూర్పు లాకుల ప్రాంతానికి చెందిన వికలాంగుడు బీఎస్‌ కిశోర్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తన బాధ∙చెప్పుకున్నాడు. తన భార్య, కుమారుడుతో తీవ్ర ఇబ్బందులు పడుతూ చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నామని వాపోయాడు. అన్నా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు పక్కా ఇల్లు మంజూరు చేసి అదుకోవాలని కోరాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top