బాబు మోసగించారు
గుంటూరు:చిన్నప్పటి నుంచి వ్యవసాయం మాత్రమే తెలుసు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేసినప్పుడు రైతులు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగలేదు. టీడీపీకి వీరాభిమానిని నేను. మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసగించారు. జగనన్న పాదయాత్రకు వెళతానని ఇంట్లో చెబితే.. నా భార్య ఖర్చులకు రూ.100 ఇచ్చింది’ అంటూ కాకుమాను మండలం పాండ్రపాడుకు చెందిన రైతు తోట శివరామకృష్ణ ఆనందంగా చెప్పారు. జగన్ సంకల్ప యాత్రలో ఉత్సాహంగా పాల్గొని.. జననేత వెంట ఉత్సాహంగా అడుగులు వేశారు.