మీ దయవల్లే డయాలసిస్‌ సెంటర్‌

people sharing their sorrows to ys jagan - Sakshi

వెలిగండ్ల: ‘కనిగిరిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు మీ దయవల్లే వచ్చిందయ్యా. దీనివల్ల మాకు ఎంతో ఖర్చు తగ్గి మేలు జరిగింది’ అంటూ పీసీపల్లి మండలం వెంగళాపురానికి చెందిన అండ్రా వెంకట నరసింహులు, వడ్డెపాలెంకు చెందిన బత్తుల రమణయ్య, జంగాలపల్లెకు చెందిన రాగిపిండి బుట్టయ్యలతోపాటు మరికొందకరిని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డితో చెప్పారు. తమ సమస్యలను వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top