అర్హత ఉన్నా అన్యాయమే..

People Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : వృద్ధాప్య, వితంతు పింఛన్‌కు అర్హత ఉన్నా నాకు పింఛన్‌ మంజూరు చేయలేదు. టీడీపీ పాలనలో అంతా అన్యాయమే. నీవు ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ న్యాయం చేయాలి. మీ నా న్న లాగే ప్రజారంజక పాలన అందించాలి. మాలాంటి వారి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి.     –  మూడడ్ల పార్వతి, రామభద్రపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top