200 పింఛన్లు తొలగించారు
శ్రీకాకుళం :టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో 200 పింఛన్లు తొలగించారు’ అని పొందూరు మండలం లో లుగుకు చెందిన మహాలక్ష్మి, సూరమ్మ తదితరులు జగన్కు చెప్పారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నామని తీసేశారని, కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నా స్పందించలేదని చెప్పారు. మీ పాలనలో న్యాయం చేయాలని కోరారు.