వితంతు పింఛన్‌ రాలేదు...

No Pensions For Widows In  Vizianagaram - Sakshi

బతుకుదెరువు కోసం తగరపువలస నుంచి మురడాంనకు సుమారు నాలుగేళ్ల కిందట వచ్చాను. ఇంతవరకు రేషన్‌కార్డు లేదు. నా భర్త 17 సంవత్సరాల కిందట చనిపోయాడు. వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. – పెంటపల్లి ఆదిలక్ష్మి, మురడాం గ్రామం, దత్తిరాజేరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top