పింఛన్ ఇవ్వలేదు...
నా వయస్సు 65 సంవత్సరాలు. పైగా భర్త కూడా చనిపోయాడు. అయినప్పటికీ ఈ మాయదారి ప్రభుత్వానికి నాకు పింఛన్ ఇవ్వాలన్న మానవతా దృక్పథం లేకుండా పోయింది. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.200 పింఛన్ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా పేరు తొలగించారు.
– ఎస్. రాములమ్మ, పాచిలవలస, దత్తిరాజేరు మండలం