ఈనాటి ముఖ్యాంశాలు

News Round Up 19 Aug 2019 KTR Critics BJP National Leader JP Nadda - Sakshi

తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నామని, టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. జేపీ నడ్డా కాదు అబద్దాల అడ్డా. భారత్‌ పై బురద చల్లడం ఆపని పాకిస్తాన్‌. ఇలాంటి వార్తల కోసం వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top