ముస్లింలను ఆదుకోవాలి
పేద కుటుంబీకులైన ముస్లింలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని చాలామంది ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. బతుకుదెరువు లేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ పాలనలో మాకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే మాలాంటివారి జీవితాలు బాగుపడతాయి. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది.
– రేష్మ, సుష్మ,ఫాతిమా, ఆరికితోట