నోటి క్యాన్సర్తో బాధపడుతున్నా..
శ్రీకాకుళం :ఒంటరి మహిళను. కొన్నేళ్లగా నోటి క్యాన్సర్తో బాధపడుతున్నా. ఎటువంటి ఆధా రం లేక కుమార్తె త్రివేణి ఇంట తలదాచుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. క్యాన్సర్కు సం బంధించి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేదు. భర్త అర్జునరావు పన్నెండేళ్ల క్రితం మరణించాడు. పింఛను సొమ్ము మందుల ఖర్చులకు చాలడం లేదు. వృద్ధాప్యం కారణంగా కళ్లు కూడా సరిగా కనిపించడం లేదు.– బత్తిన పైడితల్లి, చాపర, మెళియాపుట్టి మండలం
సంబంధిత వార్తలు