తప్పుడు కేసులు పెడుతున్నారు

Minister Harassed Married Woman in Srikakulam - Sakshi

శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడు మా జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబంలో మంత్రి అనుచరులు తగాదాలు పెట్టి భార్యభర్తలను విడిపోయేలా చేశారు. మాపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారు. నా భర్తను నా నుంచి వేరు చేసి నన్ను కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. నాకు న్యాయం చేయండి. టీడీపీ నేతలు చేసిన రాజకీయ కక్ష్యతో నా కుమారుడుతోపాటు రోడ్డున పడ్డాను.– వండాన దేవి, చింతలగార, టెక్కలి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top