మా భూమిని లాగేసుకుంటున్నారు

Land Grabs In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం:మాది నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు. పూర్వీకుల నుంచి సుమారు 300 ఎకరాలను సాగు చేసుకుం టున్నాం. మాకు డి.పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములను టీడీపీ ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. అడ్డుకుంటే మమ్మల్ని, మా కుటుంబాలను బెదిరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్నారు. ఎవర్ని ఆశ్రయించినా న్యాయం జరగడం లేదు. మీరే న్యాయం చేయాలని కోరాం. తప్పక న్యాయం చేస్తానన్నారు.– పెదదొడ్డిగల్లు గ్రామస్తులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top