ప్రమాదంతో మంచం పట్టిందయ్యా

Injured With Accident Waiting For Helping Hands - Sakshi

తూర్పుగోదావరి : సామర్లకోటలో ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తన భార్య పులపకూర లోవకుమారి మంచం పట్టిందని రామేశ్వరానికి చెందిన పులపకూర శ్రీను తన గోడును జగన్‌కు విన్నవించాడు. తన కుమార్తెలు సువర్ణ, శిరీషలతో కలిసి రామేశ్వరంలో జగన్‌కు తన సమస్యలను చెప్పుకొన్నాడు. ప్రమాదంతో మెదడు, నరాలు దెబ్బతిన్నాయని ఆదుకోవాలని వేడుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top