సొంతిల్లు లేదు
శ్రీకాకుళం :‘బాబూ.. ఈ ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందటం లేదు. నా కుమారుడికి ఇస్తున్న పింఛన్ మందులకు కూడా సరిపోవడం లేదు’ అంటూ సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురానికి చెందిన నీలమ్మ ప్రతిపక్ష నేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సొంతిల్లు కూడా లేదని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని చెప్పారు.
సంబంధిత వార్తలు