సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయడం లేదయ్యా.

Handicapped Woman Meet YS Jagaan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘‘వ్యవసాయ కూలీ అయిన నా భర్త మూడేళ్ల క్రితం పక్షవాతానికి గురై ఇంటి వద్దే ఉంటున్నారు. సదరం సర్టిఫికెట్‌ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా మంజూరు కాలేదయ్యా’’ అంటూ పెద్దాడకు చెందిన అల్లు వరలక్ష్మి జగన్‌ వద్ద వాపోయింది. పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటోందని, తన భర్తకు సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయించి పింఛను ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top