జగనన్న వస్తే దివ్యాంగులకు మేలు
తూర్పుగోదావరి :‘జగనన్న సీఎం అయితే దివ్యాంగులకు మేలు కలుగుతుం’దన్నారు సుభద్రాయమ్మపేటకు చెందిన రాజుబాబు. పాదయాత్రలో జగన్ను కలిసి సమస్యలను చెప్పుకున్నానని, జగనన్న ఆప్యాయంగా మాట్లాడారంటూ సంతోషం వ్యక్తం చేశారు. జనం సమస్యలను అంత ఓపిగ్గా వినడం ఆశ్చర్యంగా ఉందన్నారు.