జగనన్న వస్తే దివ్యాంగులకు మేలు

Handicapped People happy For YS Jagan Become CM - Sakshi

తూర్పుగోదావరి :‘జగనన్న సీఎం అయితే దివ్యాంగులకు మేలు కలుగుతుం’దన్నారు సుభద్రాయమ్మపేటకు చెందిన రాజుబాబు. పాదయాత్రలో జగన్‌ను కలిసి సమస్యలను చెప్పుకున్నానని, జగనన్న ఆప్యాయంగా మాట్లాడారంటూ సంతోషం వ్యక్తం చేశారు. జనం సమస్యలను అంత ఓపిగ్గా వినడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top