డిగ్రీ కళాశాల లేక ఇక్కట్లు..

Degree Student Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం  :సీతానగరం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సుమారు 400 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి చదువుకోవాల్సి వస్తోంది. నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జగనన్నను కోరాను.     –  నీలిమ, సీతానగరం.

మార్గం లేదు..
జంఝావతి కాలువ నిర్మించారు. ఎగువన సుమారు 900 ఎకరాల భూములన్నాయి. వాటికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 24వ కిలోమీటరు వద్ద  కల్వర్టు నిర్మిస్తే రైతుల రాకపోకలకు సులువవుతుంది.              –  నిడగల్లు రైతులు, సీతానగరం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top