నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేడు కర్ణాటకలో జయనగర, ఆర్ఆర్ నగర మినహా 222 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ బటన్ నొక్కినా కేవలం కమలం గుర్తుకే ఓట్లు వెళ్తున్నాయని కాంగ్రెస్ నేత బ్రిజేష్ కలప్పా ట్వీట్లు చేశారు.
ఏ మీట నొక్కినా.. ఓట్లు ఆ పార్టీకే!
సాక్షి, బెంగళూరు : అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేడు కర్ణాటకలో జయనగర, ఆర్ఆర్ నగర మినహా 222 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా..
జగన్కు జనం పట్టం కట్టడం ఖాయం
తూర్పు గోదావరి, కొత్తపేట : రానున్న ఎన్నికల్లో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సినీ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
మెగాస్టార్తో నాగ్ అశ్విన్ సినిమా...?
మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్ అని నిరూపించుకున్నారు నాగ్ అశ్విన్.
టీడీపీ ఉలికిపాటు!
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనను కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు.
ఏపీ-టీఎస్ : చిన్నారులపై వరుస అత్యాచారాలు
చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు.
పంజాబ్పై నరైన్ బల్లే బల్లే..
ఇండోర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి దూకుడును ప్రదర్శించాడు.
క్రెడిట్ కార్డులను తీసుకొస్తున్న టెక్ దిగ్గజం
వాషింగ్టన్ : స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ మార్కెట్లో తనదైన హవా సాగిస్తున్న టెక్ దిగ్గజం ఆపిల్ దృష్టి ఇప్పుడు క్రెడిట్ కార్డు వ్యాపారంపై పడింది.
ఆ రెండు అలవాట్లతో పెనుముప్పు
లండన్ : పొగాకు, మద్యం ఆరోగ్యానికి పెను ముప్పు కారకాలని తాజా అథ్యయనం వెల్లడించింది.
అంతుచిక్కని వ్యాధి...తెచ్చింది ఖ్యాతి
కాలిఫోర్నియా : మోడల్గా రాణించాలంటే మంచి శరీరాకృతితో పాటు మేని ఛాయా కూడా ముఖ్యమే.
కన్ను పీకి..కాలునరికి..
జయపురం : నవరంగ్పూర్ జిల్లాలో అమానుష చర్య బయల్పడింది. 8 ఏళ్ల బాలికను హత్య చేసి పొదల్లో పడేశారు.