రెండేళ్ల కూలి డబ్బులు రాలేదు
తూర్పుగోదావరి : తాను ఉపాధి పనులు చేసినా డబ్బులు పడటం లేదని పెద్దాడకు చెందిన ఉపాధి కూలీ మానె అప్పారావు జగన్ వద్ద వాపోయాడు. రెండేళ్లుగా చేస్తున్న ఉపాధి పనులకు రూ.25 వేలు రావాల్సి ఉందని, బ్యాంక్లో ఆధార్కార్డు లింక్ అవ్వకపోవడంతో డబ్బులు రావడం లేదని అధికారులంటున్నారని చెప్పాడు. తన సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించాడు.
సంబంధిత వార్తలు