రెండేళ్ల కూలి డబ్బులు రాలేదు

Daily Worker Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : తాను ఉపాధి పనులు చేసినా డబ్బులు పడటం లేదని పెద్దాడకు చెందిన ఉపాధి కూలీ మానె అప్పారావు జగన్‌ వద్ద వాపోయాడు. రెండేళ్లుగా  చేస్తున్న ఉపాధి పనులకు రూ.25 వేలు రావాల్సి ఉందని, బ్యాంక్‌లో ఆధార్‌కార్డు లింక్‌ అవ్వకపోవడంతో డబ్బులు రావడం లేదని అధికారులంటున్నారని చెప్పాడు. తన సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top