దీవించన్నా..
శ్రీకాకుళం :‘అన్నా... మా అబ్బాయి సత్యనారాయణకు అక్షరాభ్యాసం చేసి దీవించండి’ అని సరుబు జ్జిలి మండలం అమృత లింగాలవలస గ్రామానికి చెందిన సీపాన దుర్గారావు, సత్యనారాయణలు జగన్మోహన్రెడ్డిని కలిశారు. పాదయాత్రగా వస్తున్నారని తెలిసి వారి బిడ్డను తీసుకువచ్చి జగన్ చేత అక్షరాభ్యాసం చేయించారు.