దీవించన్నా..

Couple meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం  :‘అన్నా... మా అబ్బాయి సత్యనారాయణకు అక్షరాభ్యాసం చేసి దీవించండి’ అని సరుబు జ్జిలి మండలం అమృత లింగాలవలస గ్రామానికి చెందిన సీపాన దుర్గారావు, సత్యనారాయణలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పాదయాత్రగా వస్తున్నారని తెలిసి వారి బిడ్డను తీసుకువచ్చి జగన్‌ చేత అక్షరాభ్యాసం చేయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top