క్రమ బద్ధీకరించాలి

Contract Nursing Staff Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం  :‘వైద్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్నాం సార్‌. నేటికీ క్రమబద్ధీకరణ జరగలేదు’ అని నర్సింగ్‌ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సువ్వారి రమేష్‌కుమార్‌ జగన్‌కు విన్నవించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 5020 మంది పని చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top