విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Mohan Reddy Review on Plots to Poor in Visakha - Sakshi

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వైజాగ్‌ కార్పొరేషన్‌, హౌజింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top