అమ్మ ఒడి.. చరిత్ర సృష్టిస్తుంది: చెవిరెడ్డి

Chevireddy Bhaskar Reddy Praises Amma Odi Scheme In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: అమ్మ ఒడి పథకంతో జగనన్న ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వ విప్‌, తుడా చైర్మన్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాకాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top